Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనులు.. సీఎం జగన్ శంకుస్థాపన

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (10:46 IST)
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించి కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అలాగే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం కనకదుర్గా దేవిని దర్శించుకున్నారు.
 
సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ రామారావు, పోలీసు కమిషనర్ కేఆర్ టాటా, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. రూ.225 కోట్ల అంచనా వ్యయంతో దుర్గ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. 
 
ఇందులో భాగంగా ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా నాలుగు అంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సత్యనారాయణ తెలిపారు. దుర్గమ్మ గుడిలో అభివృద్ధి పనులు 18 నెలల్లో పనులు పూర్తవుతాయని, ఎన్నికల సమయంలో కూడా పనులు పురోగమిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments