Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని, సీఎం జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి..

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (11:00 IST)
ఉగాది సందర్భంగా శ్రీ శారదా పీఠంలో వేడుకలు జరిగాయి. ఉగాదిని పురస్కరించుకుని శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు బాగున్నాయన్నారు. 
 
కాల సర్పదోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడిందని చెప్పారు. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. దీనివల్ల కూడా దేశంలో ఇబ్బందులు తప్పవన్నారు. ఈ ఏడాదిలో వడదెబ్బ, ఎండలు ఎక్కువగా వుంటాయన్నారు. జూలై- సెప్టెంబర్ నెలల మధ్య ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments