Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో ఈ నెల 15 నుంచి దసరా మహోత్సవాలు - సీఎం జగన్‌కు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (13:31 IST)
శ్రీశైలంలోని శ్రీమల్లిఖార్జున స్వామి భ్రమరాంభిక దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి దసరా మహోత్సవాలను ఏపీ ప్రభుత్వం అత్యంత వైభంగా నిర్వహించనుంది. ఈ నెల 24వ తేదీవరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ వేడుకలకు రావాలని ఏపీ సీఎం జగన్‌ను దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. 
 
మంత్రి వెంట శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, దేవాదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ కరికాల వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు తదితరులు ఉన్నారు. ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్బంగా సీఎం జగన్‌కు వేదపండింతులు ఆశీర్వాదం అందజేశారు. 
 
అలాగే, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషర్ సత్యనారాయణకు, ఆలయ ఈవో పెద్దిరాజు ఆహ్వానపత్రికను అందజేసారు. ఈ సందర్భంగా వారికి వేదపండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments