Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు భోజనం వడ్డించిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి జిల్లా ఆత్మకూరులో ఇంటర్నేషనల్ సొసైటీ  ఫర్ కృష్ణ కన్సీసిస్నెస్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర సెంట్రల్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. 
 
ఈ సెంట్రల్ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పలువురు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత హరే కృష్ణ గోకుల్ క్షేత్ర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. దీన్ని రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments