Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు చేసిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డితో ఆయన కీలక సమావేశం నిర్వహించి ఈ పేర్లను ఖరారు చేశారు. 
 
ఆ నలుగురు సభ్యుల్లో ఒకరు విజయసాయి రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావును సభకు పంపి జగన్‌ తన హామీని నెరవేర్చనున్నారు. మిగిలిన ఒకరు జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments