Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌వర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జ‌గ‌న్, చంద్ర‌బాబు ఆరా

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:28 IST)
కోవిడ్ తో అనారోగ్యంపాలైన ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఆరోగ్యంపై ఏపీ సీఎం, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన సీఎం జ‌గ‌న్, గవర్నర్‌ ఆరోగ్య పరిస్ధితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

 
గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి సీఎం జ‌గ‌న్ కు తెలిపారు. ఈ ఉదయం అస్వస్ధతకు గురవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో గవర్నర్ ని వైద్య చికిత్స‌కు తరర‌లించారు. 

 
గవర్నర్ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆకాంక్షించారు. కోవిడ్ తో అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిశ్వభూషణ్ హరిచందన్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోరుకున్నారు. గవర్నర్ కు మెరుగైన ఆరోగ్యం అందించాల్సిందిగా ఆయన కోరారు. ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి రాష్ట్రానికి మెరుగైన సేవలందించాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెండితెరపై కళ్యాణ్ బాబు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు : మెగాస్టార్ చిరంజీవి

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments