Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌వర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జ‌గ‌న్, చంద్ర‌బాబు ఆరా

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:28 IST)
కోవిడ్ తో అనారోగ్యంపాలైన ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఆరోగ్యంపై ఏపీ సీఎం, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన సీఎం జ‌గ‌న్, గవర్నర్‌ ఆరోగ్య పరిస్ధితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

 
గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి సీఎం జ‌గ‌న్ కు తెలిపారు. ఈ ఉదయం అస్వస్ధతకు గురవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో గవర్నర్ ని వైద్య చికిత్స‌కు తరర‌లించారు. 

 
గవర్నర్ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆకాంక్షించారు. కోవిడ్ తో అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిశ్వభూషణ్ హరిచందన్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోరుకున్నారు. గవర్నర్ కు మెరుగైన ఆరోగ్యం అందించాల్సిందిగా ఆయన కోరారు. ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి రాష్ట్రానికి మెరుగైన సేవలందించాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments