Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటన

శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటన
, శుక్రవారం, 12 నవంబరు 2021 (23:17 IST)
రేపు సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, రాత్రి 7 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర హోంమంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళతారు. రాత్రి 9.30 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.
 
14.11.2021 షెడ్యూల్‌
మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరుతారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

4వేల మెగావాట్ల పీవీ మాడ్యుల్‌ తయారీ కోసం ఐఆర్‌ఈడీఏ బిడ్‌ గెలుచుకున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌