Webdunia - Bharat's app for daily news and videos

Install App

21న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (13:18 IST)
సూర్యగ్రహణం కారణంగా ఈనెల 21వ తేదీన వేకువజాము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో నాలుగు నెలల తర్వాత నిర్వహించిన ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులనుద్దేశించి మాట్లాడారు.

భక్తుల నుండి అందిన సూచనల మేరకు ఈసారి ప్రయోగాత్మకంగా ఆదివారం ఉదయం 9 నుండి 10 వరకు నిర్వహించామన్నారు. భక్తుల స్పందన బాగుంటే ఇదే విధానం కొనసాగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments