Webdunia - Bharat's app for daily news and videos

Install App

21న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (13:18 IST)
సూర్యగ్రహణం కారణంగా ఈనెల 21వ తేదీన వేకువజాము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో నాలుగు నెలల తర్వాత నిర్వహించిన ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులనుద్దేశించి మాట్లాడారు.

భక్తుల నుండి అందిన సూచనల మేరకు ఈసారి ప్రయోగాత్మకంగా ఆదివారం ఉదయం 9 నుండి 10 వరకు నిర్వహించామన్నారు. భక్తుల స్పందన బాగుంటే ఇదే విధానం కొనసాగిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments