Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్స్‌, కాలేజీలు మూసేయండి : సిఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:21 IST)
కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీలు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని సిఎం వైఎస్‌ జగన్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

ఈ మేరకు ఆయనకు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా వివిధ జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకూ ఎపిలో పాఠశాలలు, కాలేజీలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments