Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ధురాన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్లో కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ క్లీన్ ఇండియా

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (18:39 IST)
ఎవ‌రికీ ప‌ట్ట‌ని ప్రాంతాలుగా రైల్వే స్టేష‌న్లు మారిపోతున్న త‌రుణంలో యువ‌త న‌డుం బిగించింది. రైల్వే స్టేష‌న్ లో ప‌ట్టాల‌పై చెత్త చెదారాన్నిక్లీన్ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజయవాడ మదురానగర్ రైల్వే స్టేషన్ లో  క్లీన్ ఇండియా నిర్వ‌హించారు. కృష్ణదేవరాయ యూత్ ఆర్గనైజేషన్ స్కై బీమాల వినోద్ కుమార్ ఆద్వర్యంలో, వాయుపుత్ర యూత్ క్లబ్, కొమరపురి గొపాల్  వెంకి యూత్ క్లబ్, అభినేష్ లను కలుపుకొని క్లీన్ ఇండియా చేప‌ట్టారు. 
 
ప్లాస్టిక్ నిర్మూలనలో భాగాంగా 450 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను పొగు చేశారు. వాటిని రైల్వే స్టేషన్ గార్బేజ్ ఏరియాలో డంప్ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ  కేంద్రం విజయవాడ  యూత్ ఆఫీసర్ సుంకర రాము, పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ట్రాక్స్ ని పరిశుభ్రంగా ఉంచి. రైల్ వే పరిశుభ్రతను  కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రైల్వే స్టేషన్ మాస్టార్ మరియదాస్ ఎంతగానో సహకరించి సిబ్బందిని ఇన్వాల్మెంట్ అయ్యేలా చేశారు. నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు గోపాల్, అభినేష్, మల్లీశ్వరి, హరిజనవాడ యూత్ క్లబ్ , యమ్ శివ, కె కృష్ణ   స్టేషన్ హౌస్ కీపింగ్ వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments