Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అన్యమతప్రచారం - మాడా వీధుల్లో శిలువతో తిరిగిన అన్యమతస్తుడు

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:49 IST)
తిరుమలలో మరోసారి అన్యమతప్రచారం జరిగింది. శ్రీవారి ఆలయ ప్రాకారానికి గుర్తు తెలియని వ్యక్తి శిలువ ఆకారాన్ని గీస్తూ కనిపించాడు. నాలుగు మాడా వీధుల్లో అన్యమతస్తుడు తిరుగుతుండగా భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విజిలెన్స్ అధికారులు అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్యమతస్తుడు వేలూరులోని సిఎంసి ఆసుపత్రికి చెందిన ఆంబులెన్స్ డ్రైవర్‌గా గుర్తించారు. 
 
తిరుపతి నుంచి తిరుమలకు శిలువ గుర్తును మెడలో వేసుకుని ఎలా వచ్చాడన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా అలిపిరిలో తనిఖీ చేసి పంపుతారు. అలాంటిది అన్యమతస్తుడు ఏ విధంగా రాగలిగాడో తితిదే విజిలెన్స్ అధికారులు అర్థం కావడం లేదు. తిరుమలలో అన్యమతప్రచారం జరగడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments