జైలుకు వెళ్లినందుకు బాధగా లేదు.. మేమే చంపామని ప్రచారం చేయడం బాధగా ఉంది : వినుత కోట

ఠాగూర్
సోమవారం, 13 అక్టోబరు 2025 (15:02 IST)
తమ వ్యక్తిగత కారు డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకెలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జ్ కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె ఓ  వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. "చేయని తప్పునకు మేం జైలుకు వెళ్లినందుకు బాధగాలేదు. మేమే చంపామని ప్రచారం చేయడం బాధగలిగింది. రాయుడు హత్యలో మా ప్రమేయం లేదని కోర్టు భావించినందునే 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల వేతనాలు వదులుకుని రాజకీయాల్లో వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ, మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. మాది అలాంటి మనస్తత్వం కాదు" అన్నారు.
 
ఈ కేసుతో తమకెలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడంతో పాటు పాటు కేసులో నిర్దోషులుగా బయటపడతామన్నారు. న్యాయస్థానంలో ఈ కేసు విచారణలో ఉన్నందున ఈ అంశం గురించి ఇంతకుమించి మాట్లాడుకూడదని న్యాయవాదులు తెలిపారు. తనపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తాం. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అని కోట వినుత అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments