Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో 24 గంటల్లో 17,354 కేసులు, చిత్తూరు జిల్లా అగ్రస్థానం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (21:03 IST)
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 17,354 నమోదయ్యాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 2,764 పాజిటివ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది. దీనితో ఏపీలో 10,98,795 కు పెరిగాయి పాజిటివ్ కేసులు.
 
చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,67,823 కాగా ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 7,992.  ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1,22,980.
 
ఈరోజు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 8,468. ఈరోజు  కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య - 64.

విశాఖపట్నం  - 08,
చిత్తూరు - 06,
 తూర్పుగోదావరి జిల్లా - 06, 
కర్నూలు - 04,
 అనంతపురం - 05,
శ్రీకాకుళం - 03, 
గుంటూరు  - 04,
నెల్లూరు - 08,
ప్రకాశం జిల్లా  - 06, 
కృష్ణాజిల్లా - 03, 
విజయనగరం - 07, 
పశ్చిమ గోదావరి జిల్లా  - 04,
 
వైరస్ నుండి రక్షణ పొందడానికి మనకు ఉన్న ఏకైక మార్గం - మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments