Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో 'జైభీమ్' తరహా ఘటన - విచారణకు పిలిచి మహిళపై దాడి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (15:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జైభీమ్ తరహా ఘటన ఒకటి జరిగింది. విచారణ పేరుతో ఓ మహిళను స్టేషన్‌కు పిలిచి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఈ నెల 18వ తేదీన రూ.2 లక్షలు మాయమయ్యాయి. ఈ నేరాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి పని మనిషిపై మోపారు. ఈ డబ్బును పని మనిషి తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ పేరుతో ఆ మహిళను స్టేషన్‌కు పిలిపించారు. ఆ తర్వాత బాధితురాలిని పోలీసులు తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా కొట్టినప్పటికీ ఆమె చేయని తప్పును అంగీకరించలేదు. దీంతో ఆమెను వదిలివేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఇపుడు కనీసం నడవలేని స్థితిలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments