Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (22:27 IST)
ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్లాలకు చెందిన వారే ఈసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నీతి, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్న వారికి మాత్రమే ముఖ్యమంత్రి పదవిని ప్రజలు కట్టబెడతారని చెప్పారు.
 
ఇప్పటికే ప్రజలందరూ రెండు సామాజిక వర్గాల నేతలతో విసిరిపోయారని, అభివృద్థి చేయని నాయకులంటే ప్రజలకు అసహ్యమేస్తోందని, అందుకే ఎపిలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారాడం ఖాయమంటున్నారు చింతామోహన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments