Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబులోని ఆ ఓపిక - శక్తి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది : త్రిదండి చినజీయర్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో గత నాలుగు రోజులుగా చంద్రబాబు ఒక యువకుడిలా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, ఆయనలోని ఓపిక, శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఆ భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ఆయ వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఏపీలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో అనేక జనావాస కాలనీలు వరద నీటిలో చిక్కున్నాయి. ఈ వరద బాధితులను రక్షించేందుకు చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేయింబవుళ్లు పర్యటిస్తూ తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చంద్రబాబు అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. చంద్రబాబు పనితీరును ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు. ఆ కోవలోనే చినజీయర్ స్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments