Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:14 IST)
శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు గోదా అష్టోత్తరం తో కార్యక్రమం ప్రారంభమైనది. అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి జరిగినది. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, క్రేన్  ఒక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి మంగళా శాసనాలు అందుకున్నారు.

ధనుర్మాస ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments