Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:14 IST)
శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు గోదా అష్టోత్తరం తో కార్యక్రమం ప్రారంభమైనది. అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి జరిగినది. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, క్రేన్  ఒక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి మంగళా శాసనాలు అందుకున్నారు.

ధనుర్మాస ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments