Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంటిబిడ్డల విక్రయం... ఏ జిల్లాలో?

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంటి బిడ్డల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారుగా భావించే పది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ చంటిబిడ్డల విక్రయంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి తమవంతు సహకారం అందిస్తున్నట్టు వార్తలు వస్తాయి. 
 
తాజాగా ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక తన బావచేతిలో మోసపోయి ఆడపిల్లకు జన్మినిచ్చింది. ఏడో నెలలోనే మైనర్ బాలిక ప్రసవించండతో పుట్టిన బిడ్డను అంగన్ వాడీ సహాయకురాలి ద్వారా విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించింది. శిశువు వివరాలు సేకరించేందుకు వెళ్లిన శిశు సంరక్షణ అధికారులకు పాప కనిపించకపోవడంతో పోలీసుల సాయంతో ఎక్కడ ఉందనే వివరాలు సేకరించి శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. 
 
ఈఘటనపై ఏలూరు దిశా పోలీస్ స్టేషన్‌లో డీసీపీవో ఫిర్యాదు చేశారు. ఈ బిడ్డను అంగన్ వాడీ సహాయకురాలు నాగమణి ద్వారా రూ.2.70 లక్షలకు విక్రయించారు. ఈ కేసులో విజయవాడకు చెందిన టి.దుర్గ, గరికముక్కు విజయలక్ష్మి, మాడవత్తి శారద, చిలక దుర్గాభవానీ సహకారంతో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన సయ్యద్ గౌసియాకు విక్రయిచినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments