Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కరోనా ఎఫెక్ట్.. చికెన్ బిర్యానీ ఆర్డర్లు డల్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (11:26 IST)
హైదరాబాదులో నిత్యం రద్దీగా వుండే షాపింగ్ మాల్స్‌ బోసిపోయాయి. కరోనా ఎఫెక్ట్‌తో హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌‌‌‌ అమ్మకాలు తగ్గినా.. హైదరాబాద్‌‌‌‌లో కరోనా వైరస్ డిటెక్ట్‌‌‌‌ అయ్యే వరకు చికెన్‌‌‌‌ బిర్యానీ అమ్మకాలు జోరుగానే సాగాయి. రెండు రోజులుగా బిజినెస్‌‌‌‌ 50 శాతం తగ్గిందని హోటల్‌‌‌‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఫుడ్‌‌‌‌ ఆర్డర్లపైనా ఈ ఎఫెక్ట్‌‌‌‌ ఉందన్నారు.
 
కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్​ఎంసీ, స్కూల్ ఎడ్యుకేషన్​, హోం శాఖ, ఐ అండ్​ పీఆర్​, టూరిజం, ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలోని బస్​ స్టాప్​లు, రైల్వే.. మెట్రో స్టేషన్లు, పబ్లిక్​ ప్లేసుల్లో హోర్డింగులపై కరోనా నివారణపై ప్రచారం చేయాలని, ఈ పనులన్నీ శుక్రవారం రాత్రిలోగా పూర్తి చేయాలని సూచించింది. 
 
జోన్​కు ఒక నోడల్​ ఆఫీసర్​ను నియమించి క్షేత్రస్థాయి సిబ్బందితో రాపిడ్​ రెస్పాన్స్​ టీమ్​లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిబ్బంది ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలున్నవారిని గుర్తించాలని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments