Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్ అవతారం ఎత్తిన వైసీపీ నేత.. చాక్ పీస్‌తో బోర్డుపై రాస్తూ..?

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (21:45 IST)
chevi Reddy
వైసీపీ కీల‌క నేత‌, తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి టీచర్ అవతారం ఎత్తారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే ప‌లు స‌బ్జెక్టులలో మాస్ట‌ర్స్ డిగ్రీలు అందుకున్న చెవిరెడ్డి... న్యాయశాస్త్రాన్ని కూడా చ‌దివారు. వృత్తిరీత్యా రాజ‌కీయ నేత‌గా ఉన్నా... విద్యాభ్యాసంలో మాత్రం చెవిరెడ్డికి ఇప్ప‌టికీ తృష్ణ తీర‌లేద‌నే చెప్పాలి.  
 
తాజాగా శుక్ర‌వారం చెవిరెడ్డి ఉపాధ్యాయుడి అవ‌తారం ఎత్తారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని పాకాల మండ‌లం  రమణయ్యగారి పల్లి గ్రామం వెళ్లిన చెవిరెడ్డి, గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ఓ త‌ర‌గతి గ‌దికి వెళ్లిన చెవిరెడ్డి అక్క‌డి విద్యార్థుల‌కు పాఠాలు చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments