Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబేడు మార్కెట్ ఎఫెక్టు : గ్రీన్ జోను సూళ్లూరుపేటలో 5 కేసులు

Webdunia
సోమవారం, 11 మే 2020 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా చెన్నై కోయంబేడు మార్కెట్ నిలిచింది. ఫలితంగా తమిళనాడులో ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అంతేనా.. తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్ అని తేలింది. ముఖ్యంగా, చెన్నై మహానగరం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రీన్ జోనుగా ఉన్న సూళ్లూరు పేటలో కూడా ఐదు కరోనా పాజిటివ్ కేసులు రావడానికి ప్రధాన కారణం ఈ కోయంబేడు మార్కెట్టేనని తేలింది. ఈ వైరస్ సోకినవారంతా కూరగాయల చిరు వ్యాపారులే కావడం గమనార్హం. 
 
లాక్‌డౌన్ వేళ సూళ్ళూరు పేటలోని సాయినగర్, వనంతోపు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని తీసుకొచ్చి తమ ప్రాంతాల్లో విక్రయించారు. ఫలితంగా ఈ రెండు ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ ప్రాంతాలకు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments