Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాను సహాయక చర్యలను విస్తృతం చేయండి.. బాబు

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (18:45 IST)
మైచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను సమీపిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను విస్తృతం చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 
 
మైచాంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 
 
తుపాను వల్ల రైతులు నష్టపోకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాలతో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments