Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు ఫోన్, అందుబాటులోకి రాని మాజీ సీఎం

ఐవీఆర్
మంగళవారం, 11 జూన్ 2024 (22:29 IST)
రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రముఖులను, కేంద్రంలోని నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారు.
 
స్వయంగా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి తర్వాత అయినా కాల్ చేస్తారో లేదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments