Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్, ఏంటది?

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:55 IST)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఓ సవాల్ విసిరారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

 
ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేస్తారు, మరి మీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

 
ప్రత్యేక హోదా వస్తే ఒంగోలు వంటి నగరాలు హైదరాబాద్ మహానగరంలా మారిపోతాయని చెప్పిన జగన్ ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా వున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు విశాఖ ప్లాంట్ కోసం కార్మికులు దీక్షలు చేస్తుంటే దానిపై పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఎందుకు వున్నారని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments