సీఎం జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్, ఏంటది?

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:55 IST)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఓ సవాల్ విసిరారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇంతకాలం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

 
ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేస్తారు, మరి మీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.

 
ప్రత్యేక హోదా వస్తే ఒంగోలు వంటి నగరాలు హైదరాబాద్ మహానగరంలా మారిపోతాయని చెప్పిన జగన్ ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా వున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు విశాఖ ప్లాంట్ కోసం కార్మికులు దీక్షలు చేస్తుంటే దానిపై పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఎందుకు వున్నారని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments