Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు విమానం దారి మళ్లింపు.. ఏంటి సంగతి?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (09:13 IST)
తెలుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానాన్ని దారి మరణించారు. ప్రతికూల వాతావరణంతో విమానాన్ని బెంగుళూరుకు తరలించారు. ఆ తర్వాత గురువారం ఆర్థరాత్రి 1.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు ఆయన చేరుకున్నారు.
 
గురువారం సాయంత్రం తన కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి రాత్రి 7.30 గంటల సమయంలో విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే వాతావరణంలో ఉన్నట్టుండి అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో ఆ విమానాన్ని అత్యవసరంగా బెంగుళూరుకు తరలించారు. 
 
ఈ విమానం రాత్రి 9.20 గంటలకు బెంగుళూరుకు చేరుకుంది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో రాత్రి 10.30 గంటల సమయంలో బెంగుళూరు నుంచి బయలుదేరి అర్థరాత్రి దాటాక హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అంటే చంద్రబాబు ప్రయాణించిన విమానం నిర్ణీత సమయం కంటే 7 గంటలు ఆలస్యంగా అర్థరాత్రి 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments