Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నాను మార్పించేందుకు చంద్రబాబు ప్లాన్... ఎవరు?

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (19:13 IST)
మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. టిడిపి నుంచి వెళ్ళిన ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు ఇద్దరూ చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని, వారి మధ్య బంధం ధృఢంగా కొనసాగుతోందంటూ చెప్పారు. ఈసారి ఏకంగా బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణనే చంద్రబాబు టార్గెట్ చేశారని.. ఆయన్ను మార్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
గతంలో ఎపి బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజును కాకుండా అడ్డుకున్నారని అదంతా చంద్రబాబు చేసిన పనేనన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బిజెపి ఎంపిల సహకారంతో కన్నా లక్ష్మీనారాయణను తప్పించి తనకు కావాల్సిన వ్యక్తిని ఆ పార్టీలో అధ్యక్షుడిగా తీసుకువచ్చే ప్రరయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments