Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నాను మార్పించేందుకు చంద్రబాబు ప్లాన్... ఎవరు?

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (19:13 IST)
మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. టిడిపి నుంచి వెళ్ళిన ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు ఇద్దరూ చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని, వారి మధ్య బంధం ధృఢంగా కొనసాగుతోందంటూ చెప్పారు. ఈసారి ఏకంగా బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణనే చంద్రబాబు టార్గెట్ చేశారని.. ఆయన్ను మార్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
 
గతంలో ఎపి బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజును కాకుండా అడ్డుకున్నారని అదంతా చంద్రబాబు చేసిన పనేనన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బిజెపి ఎంపిల సహకారంతో కన్నా లక్ష్మీనారాయణను తప్పించి తనకు కావాల్సిన వ్యక్తిని ఆ పార్టీలో అధ్యక్షుడిగా తీసుకువచ్చే ప్రరయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments