అందుకే పవన్ కల్యాణ్-నేనూ చేతులు కలిపాము: తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు

ఐవీఆర్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (19:27 IST)
తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై మండిపడ్డారు. అరాచక పాలన సాగిస్తున్నారనీ, అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని అన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం జనసేన-టీడీపి చేతులు కలిపాయని వెల్లడించారు.
 
ఏపీని వైసిపి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు పవన్-నేను చేతులు కలిపామని అన్నారు. ఇది జనం కలిపిన పొత్తు అనీ, ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపుతుందని, త్వరలో రాష్ట్రంలో నవోదయం రాబోతోందని అన్నారు. ఈ సభ టీడీపి-జనసేన గెలుపు సభ అని చెప్పారు. కాగా సభకు జెండా అని నామకరణం చేసారు. పెద్దఎత్తున టీడీపి-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments