Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పవన్ కల్యాణ్-నేనూ చేతులు కలిపాము: తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు

ఐవీఆర్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (19:27 IST)
తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై మండిపడ్డారు. అరాచక పాలన సాగిస్తున్నారనీ, అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని అన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం జనసేన-టీడీపి చేతులు కలిపాయని వెల్లడించారు.
 
ఏపీని వైసిపి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు పవన్-నేను చేతులు కలిపామని అన్నారు. ఇది జనం కలిపిన పొత్తు అనీ, ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపుతుందని, త్వరలో రాష్ట్రంలో నవోదయం రాబోతోందని అన్నారు. ఈ సభ టీడీపి-జనసేన గెలుపు సభ అని చెప్పారు. కాగా సభకు జెండా అని నామకరణం చేసారు. పెద్దఎత్తున టీడీపి-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments