Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పవన్ కల్యాణ్-నేనూ చేతులు కలిపాము: తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు

ఐవీఆర్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (19:27 IST)
తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి సభలో చంద్రబాబు నాయుడు వైసిపి పాలనపై మండిపడ్డారు. అరాచక పాలన సాగిస్తున్నారనీ, అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని అన్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం జనసేన-టీడీపి చేతులు కలిపాయని వెల్లడించారు.
 
ఏపీని వైసిపి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు పవన్-నేను చేతులు కలిపామని అన్నారు. ఇది జనం కలిపిన పొత్తు అనీ, ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపుతుందని, త్వరలో రాష్ట్రంలో నవోదయం రాబోతోందని అన్నారు. ఈ సభ టీడీపి-జనసేన గెలుపు సభ అని చెప్పారు. కాగా సభకు జెండా అని నామకరణం చేసారు. పెద్దఎత్తున టీడీపి-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments