Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ అంబానీతో సహా కేంద్రానికి చంద్రబాబు షాక్... ఆ భూములు ఇచ్చేయండి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చ

Webdunia
సోమవారం, 14 మే 2018 (16:21 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు అనిల్ అంబానీకి కూడా షాక్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలంటూ నోటీసులు పంపారు. దీంతో షాక్ అయిన అనిల్ అంబానీ హుటాహుటిని అమరావతి చేరుకున్నారు. తమకు ఇచ్చిన భూములపై ఆయన చంద్రబాబు నాయుడుతో మంతనాలు సాగిస్తున్నారు. 
 
ఇదిలావుంటే అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ అడాగ్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం భూములను సేకరించింది. ఐతే ఈ ప్రాజెక్టుల్లో పురోగతి లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయిస్తూ నోటీసులు పంపింది. 
 
అంతేకాదు... ఎల్ఐసీ, ఎస్బీఐ తదితర కార్యాలయాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమిని కూడా తిరిగి తమకు అప్పగించాలంటూ సీఆర్డీయే నోటీసులు పంపింది. ఈ నేపధ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుని అనిల్ అంబానీ కలిసి ప్రాజెక్టుల నిర్మాణం ఏ దశలో వున్నదో వెల్లడిస్తారని సమాచారం. మరి కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments