Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నటి వివాదంపై సీఎం స్పందన.. స్టోరీలు వింటుంటే బాధేస్తోంది.. (video)

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (13:07 IST)
Chandra babu
ముంబై నటి కాదంబరి జెత్వాని వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. "రోజు రోజుకూ ఆ స్టోరీలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. వైసీపీ నేతల ప్రవర్తనలు, ఆ కథలు విన్నప్పుడు అసహ్యం అనిపించడం లేదా? నేను నా రాజకీయాల జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. రాజకీయాల్లో చిన్నది జరిగితేనే పెద్ద స్కాండల్‌లా చూసేవాళ్లం" అంటూ చెప్పుకొచ్చారు. ఇది చాలా హేయమైన చర్య అంటూ దీన్ని సీఎం ఖండించారు. ఇంత జరుగుతుంటే వైకాపా చీఫ్ మిన్నకవుండటం ఏంటి అంటూ ప్రశ్నించారు. 
 
ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తుంటే జగన్ నోరు మెదపక వుండటం ఏంటని అడిగారు. తాను అలా వుండనని.. రాజకీయ నేతలు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా.. ఇది ఆదర్శవంతమా అంటూ అడిగారు. 
 
ముంబైకు చెందిన నటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అధికారులు చిత్రహింసలకు గురి చేశారనే వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments