Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితా? సీఎం జగన్ కి బాబు ప్రశ్న

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (21:15 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపై తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఆయన ఏమన్నారో చూడండి.
 
''రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోజు స్వాగతించారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో, కమిటీకి వచ్చిన మెయిల్స్ కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధ్రువీకరించాయి.
 
ప్రధాని శంకుస్థాపన చేసిన 4 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏమిటి?. ‘‘హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి’’ అనే వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా? వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు. ఆ విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ లేదు.'' అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments