Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ అధికారులతో బాబు భేటీ!

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:50 IST)
హస్తిన పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో చంద్రబాబు "డిజిటల్ నాలెడ్జ్" గురించి వివరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా నచ్చింది. ఆ వెంటనే నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని బాబుకు ప్రధాని మోడీ సూచించారు. 
 
దీంతో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌కు సంబంధించిన తన అభిప్రాయాలతో కూడిన నోట్‌ను ఈ సందర్భంగా పరమేశ్వరన్‌కు చంద్రబాబు అందించారు. 
 
కాగా, ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రధాని మోడీ సైతం ఆసక్తి చూపించారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

తర్వాతి కథనం
Show comments