Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ అధికారులతో బాబు భేటీ!

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:50 IST)
హస్తిన పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో చంద్రబాబు "డిజిటల్ నాలెడ్జ్" గురించి వివరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా నచ్చింది. ఆ వెంటనే నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని బాబుకు ప్రధాని మోడీ సూచించారు. 
 
దీంతో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌కు సంబంధించిన తన అభిప్రాయాలతో కూడిన నోట్‌ను ఈ సందర్భంగా పరమేశ్వరన్‌కు చంద్రబాబు అందించారు. 
 
కాగా, ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రధాని మోడీ సైతం ఆసక్తి చూపించారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments