Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ అధికారులతో బాబు భేటీ!

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:50 IST)
హస్తిన పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో చంద్రబాబు "డిజిటల్ నాలెడ్జ్" గురించి వివరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా నచ్చింది. ఆ వెంటనే నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని బాబుకు ప్రధాని మోడీ సూచించారు. 
 
దీంతో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌కు సంబంధించిన తన అభిప్రాయాలతో కూడిన నోట్‌ను ఈ సందర్భంగా పరమేశ్వరన్‌కు చంద్రబాబు అందించారు. 
 
కాగా, ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రధాని మోడీ సైతం ఆసక్తి చూపించారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments