Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాడిస్ట్, సైకో, ఐరన్ లెగ్ కాంబినేషన్ ఈ జగన్ రెడ్డి... ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (17:05 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సారథ్యంలో రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ దిక్కుమాలిన పాలన పసి పిల్లలకు కూడా బాగా అర్థమైందన్నారు. ధరల పెంపులో ఉన్న జగన్ రెడ్డివి చావు తెలివితేటలన్నారు. ఆస్తుల కబ్జాలకు సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
"జగన్ నుంచి విముక్తి పొందండి... ఆంధ్రాను రక్షించండి" అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను డిమాండ్  చేశాకే పోలీసులకు టీఏ, డీఏ నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. సారా వ్యాపారం చేసిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖను కట్టబెట్టారని విమర్శించారు. అమ్మ ఒడికాదు.. అర ఒడి కూడా దక్కలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments