Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుకు.. కేసు పెట్టిన జగన్ సర్కారు.. బెయిల్ కోరుతూ..

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (15:19 IST)
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరిందని పేర్కొంటూ వైకాపా ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విధానపరమైన నిర్ణయాలను తప్పుబడుతున్నారని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నార. కాగా, ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను భరించే వారికి ఇసుకును ఉచితంగా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ చంద్రబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమ పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

Varun jtej: చిరంజీవి కోణిదేల కుటుంబంలో నవజాత శిశువుకు స్వాగతం పలికిన మెగాస్టార్ చిరంజీవి

ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్‌ పిల్లలకు స్పూర్తి నింపిన బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments