రౌడీలు పోలీసుల్ని చంపేస్తున్నారు, ఆబోతులు బట్టలిప్పి తిరుగుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (22:29 IST)
రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆబోతుల్లా బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ వుండాల్సి వస్తోందని పరోక్షంగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసారు.

 
ప్రజలను రక్షించే పోలీసులను రౌడీలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేస్తుంటే ఏమీచేయలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెధవ పని చేసి బహిరంగంగా ఎవరైనా తిరగలేరనీ, సిగ్గులేని వారే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు అడ్డుపెట్టుకుంటారని విమర్శించారు.


ఎవరు తప్పు చేస్తే వారిని సీఎం మందిలించి దండన విధిస్తే పరిస్థితి ఇక్కడ దాకా రాదనీ, మిగిలినవారికి భయం కలుగుతుందని అన్నారు. సీఎం ఉదాశీన వైఖరి కారణంగానే విద్రోహశక్తులు మరింత పేట్రేగిపోతున్నాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments