Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీలు పోలీసుల్ని చంపేస్తున్నారు, ఆబోతులు బట్టలిప్పి తిరుగుతున్నారు: చంద్రబాబు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (22:29 IST)
రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఆబోతుల్లా బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ వుండాల్సి వస్తోందని పరోక్షంగా గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసారు.

 
ప్రజలను రక్షించే పోలీసులను రౌడీలు నడిరోడ్డుపై కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి కత్తులతో పొడిచి హత్య చేస్తుంటే ఏమీచేయలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెధవ పని చేసి బహిరంగంగా ఎవరైనా తిరగలేరనీ, సిగ్గులేని వారే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఏవేవో సాకులు అడ్డుపెట్టుకుంటారని విమర్శించారు.


ఎవరు తప్పు చేస్తే వారిని సీఎం మందిలించి దండన విధిస్తే పరిస్థితి ఇక్కడ దాకా రాదనీ, మిగిలినవారికి భయం కలుగుతుందని అన్నారు. సీఎం ఉదాశీన వైఖరి కారణంగానే విద్రోహశక్తులు మరింత పేట్రేగిపోతున్నాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments