Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. పసుకు-కుంకుమ కింద రూ.4వేలు..బాబు

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (18:56 IST)
పసుప- కుంకుమ పథకం రెండో విడత సొమ్మును మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒక్కో మహిళ ఖాతాలో రూ.3,500 డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఖాతాలో రూ.3,500లను డిపాజిట్ చేయబోతున్నామని పేర్కొన్నారు. 
 
పసుపు-కుంకుమ పథకం కింద మరో విడతలో రూ.4,000 నగదును మరోసారి అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. పనిలో పనిగా వైకాపాపై ఫైర్ అయ్యారు. టీడీపీ అమలు చేసే సంక్షేమ పథకాలు చూసి వైకాపాతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. 
 
మరోవైపు.. డేటా చోరీపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుంచి కంప్యూటరైజ్ చేసి, 65 లక్షల మంది టీడీపీ కార్యకర్తల జాబితా కంప్యూటర్‌లో ఉంచామన్నారు. ఆ డేటాను దోచుకుని తిరిగి తమ ప్రభుత్వంపై కేసు పెడతారా? అంటూ ఫైరయ్యారు. కార్యకర్తల జాబితా ఎవరూ చేయలేదని, తాము చేశామని, ప్రతి ఒక్కరి డేటా తమ వద్ద ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments