Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరినీ చల్లగా చూడాలని ఆ ప్రభువును కోరుకున్నాం.. బాబు

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (16:22 IST)
క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలో ప్రార్ధనలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. ఇంకా మాట్లాడుతూ.. అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ చర్చ్‌కి రెండోసారి వచ్చానని తెలిపారు. ఒక పవిత్ర సందేశం అందిచిన క్రీస్తు జన్మదిన వేడుకలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. దయ, కరుణ, ఇలాంటి దివ్య సందేశాలు ఆయన అందిచారు. మంచిని గుర్తించడం, గౌరవించడం, బైబిల్‌లో పొందుపరిచారు. 
 
క్రిస్మస్ రోజున పవిత్రమైన ప్రదేశంలో ఉండటం ఆనందంగా ఉంది. యేసు ఇచ్చిన సందేశాలు మానవాళి రక్షణకు నిరంతరం ఉపయోగపడతాయి. మనిషిని మనిషిగా గుర్తించడం, సమస్యకు పరిష్కార మార్గాలు బైబిల్‌లో చెప్పారు. మంచి కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్ధనలు చేశాం.

అందరనీ చల్లగా చూస్తూ కరుణ చూపాలని ప్రభువును కోరుకున్నాం. టిడిపి హయాంలో క్రిస్మస్ కానుకులు ఇచ్చాం, చర్చిలకు ఆర్థిక సహాయం చేశాం. క్రైస్తవ సోదరుల‌కు టిడిపి అండగా ఉంటుంది.. అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments