Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరినీ చల్లగా చూడాలని ఆ ప్రభువును కోరుకున్నాం.. బాబు

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (16:22 IST)
క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలో ప్రార్ధనలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 
కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. ఇంకా మాట్లాడుతూ.. అందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ చర్చ్‌కి రెండోసారి వచ్చానని తెలిపారు. ఒక పవిత్ర సందేశం అందిచిన క్రీస్తు జన్మదిన వేడుకలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. దయ, కరుణ, ఇలాంటి దివ్య సందేశాలు ఆయన అందిచారు. మంచిని గుర్తించడం, గౌరవించడం, బైబిల్‌లో పొందుపరిచారు. 
 
క్రిస్మస్ రోజున పవిత్రమైన ప్రదేశంలో ఉండటం ఆనందంగా ఉంది. యేసు ఇచ్చిన సందేశాలు మానవాళి రక్షణకు నిరంతరం ఉపయోగపడతాయి. మనిషిని మనిషిగా గుర్తించడం, సమస్యకు పరిష్కార మార్గాలు బైబిల్‌లో చెప్పారు. మంచి కోసం, ప్రజల క్షేమం కోసం ప్రార్ధనలు చేశాం.

అందరనీ చల్లగా చూస్తూ కరుణ చూపాలని ప్రభువును కోరుకున్నాం. టిడిపి హయాంలో క్రిస్మస్ కానుకులు ఇచ్చాం, చర్చిలకు ఆర్థిక సహాయం చేశాం. క్రైస్తవ సోదరుల‌కు టిడిపి అండగా ఉంటుంది.. అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments