Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు: పదిమంది మృతి.. ఏంటయ్యా ఇది..? బాబు ప్రశ్న

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:18 IST)
రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాడికొండ మండలంలో ఐదుగురు, తుళ్లూరు మండలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తెలిపారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణమంటూ మండిపడ్డారు. 
 
ఇంకా తేదీల వారీగా, పేరు, నియోజకవర్గం, మండలం, గ్రామంతో పాటు రాజధాని తరలింపు కోసం ప్రాణాలు కోల్పోయిన రైతుల పేర్లతో కూడిన వివరాలను చంద్రబాబు ట్విట్టర్‌లో పొందుపరిచారు. ఇందులో అక్కినేని ప్రవీణ్ (35) తుళ్లూరు రైతు.. రాజధాని తరలిపోతుందనే వార్త రావడంతోనే మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయారని.. ఇతడు 31.12. 2019 తేదీన మరణించినట్లు చంద్రబాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments