Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:29 IST)
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం ముగిసింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కోవిడ్ నిభందనలు పాటిస్తూ టిటిడి ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవాన్నీ నిర్వహించింది. 
 
ఏడాదికి నాలుగుసార్లు స్వామివారికి చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రధసప్తమి, అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం నిర్వహణ వుంటుంది.

ఇదిలా వుండగా.. శ్రీవారి ఆలయం దగ్గర శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా... తిరుమల తిరుపతి దేవస్థానం సబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బందితో శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments