Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (10:29 IST)
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం ముగిసింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కోవిడ్ నిభందనలు పాటిస్తూ టిటిడి ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవాన్నీ నిర్వహించింది. 
 
ఏడాదికి నాలుగుసార్లు స్వామివారికి చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రధసప్తమి, అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం నిర్వహణ వుంటుంది.

ఇదిలా వుండగా.. శ్రీవారి ఆలయం దగ్గర శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా... తిరుమల తిరుపతి దేవస్థానం సబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బందితో శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments