Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమై

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (11:41 IST)
మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమైన చర్య అనీ, దారుణమైనదని అన్నారు. 
 
ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అభ్యంతరకరమని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లపై నియంత్రణ విధించాలని ఆమె కోరినట్లు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న అత్యాచారాలను ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో దర్శనమివ్వడం ఎక్కువైంది. ఈ మాధ్యమాల ద్వారా అత్యాచారం దృశ్యాలను షేర్ చేయడంపై నిరోధించాలని నన్నపనేని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments