Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ షాపు యజమానికి నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:56 IST)
హనుమకొండలో దారుణం జరిగింది. ప‌ట్ట‌ణంలోని కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఉన్న సెల్ షాప్ యజమాని పై అగంతుకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.

సెల్ ఫోన్ షాపులోంచి మంటలు రావడాన్ని గమనించిన పక్క షాపు వాళ్లు, మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికులు భ‌యందోళ‌న‌ల‌తో కేక‌లు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు.

తీవ్రంగా గాయపడిన షాపు యజమానిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ దురాగ‌తానికి పాల్ప‌డింది ఎవ‌ర‌నే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments