Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బిగ్ బాస్'' షోపై జేడీ.. సెలెబ్రిటీలతో కాదు.. రైతులతో నిర్వహించాలి..

''బిగ్ బాస్'' షోపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో బిగ్ బాస్ షోను చూడటం సమయం వృధా అంటూ యువతకు సూచించిన జేడీ.. ప్రస్తుతం బిగ్ బాస్ షోను రైతులతో నిర్వహించాలని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలతో కా

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (15:18 IST)
''బిగ్ బాస్'' షోపై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. గతంలో బిగ్ బాస్ షోను చూడటం సమయం వృధా అంటూ యువతకు సూచించిన జేడీ.. ప్రస్తుతం బిగ్ బాస్ షోను రైతులతో నిర్వహించాలని కామెంట్ చేశారు. సెలెబ్రిటీలతో కాకుండా రైతులతో ఈ షో నిర్వహించాలన్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా లక్ష్మీ నారాయణ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ''ప్రజాస్వామ్మ పరిరక్షణ సదస్సు''లో మాట్లాడుతూ.. సామాజిక వర్గం కంటే, సమాజమే ముఖ్యమని.. ప్రజాస్వామ్యం వైపు పూర్తిగా ప్రజలు తమ ఆలోచనలు మళ్లించాలని.. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకురావాలని సూచించారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలోని సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని.. ఇప్పటికే ఆయన అపాయింట్‌మెంట్ కోరానని జేడీ తెలిపారు. చంద్రబాబుతో అపాయింట్ మెంట్ తేదీ ఫిక్స్ కాగానే తాను గుర్తించిన సమస్యలను ఆయనకు చేరవేస్తానని తెలిపారు. 
 
ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments