Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (13:58 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఈయన  తన ఉద్యోగానికి స్వచ్చంధ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రజలను చైతన్య వంతులు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజసేవలో పాలు పంచుకుంటున్నారు.
 
అయితే, ఈయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన ప్రణాళిక తెలియజేస్తానని చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో కలిసి ముందుకెళ్తానని చెప్పారు. 
 
ఏపీలోని 13 జిల్లాలు పర్యటించి ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. స్మార్ట్ సిటీలు కాదు.. మొదట స్మార్ట్ విలేజ్‌లు కావాలన్నారు. మండలానికి కాదు గ్రామానికో అధికారి ఉండలన్నారు. ప్రతి జిల్లాకో వ్యవసాయ పాలసీ ఉండాలని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పనిచేయాలని అనుకున్నాను.. కానీ పోలీస్ శాఖకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments