Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (13:58 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఈయన  తన ఉద్యోగానికి స్వచ్చంధ విరమణ చేశారు. ప్రస్తుతం ప్రజలను చైతన్య వంతులు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ, సమాజసేవలో పాలు పంచుకుంటున్నారు.
 
అయితే, ఈయన త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇపుడు తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలో తన ప్రణాళిక తెలియజేస్తానని చెప్పారు. తిరుపతిలో ఏర్పాటు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో కలిసి ముందుకెళ్తానని చెప్పారు. 
 
ఏపీలోని 13 జిల్లాలు పర్యటించి ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నానని తెలిపారు. స్మార్ట్ సిటీలు కాదు.. మొదట స్మార్ట్ విలేజ్‌లు కావాలన్నారు. మండలానికి కాదు గ్రామానికో అధికారి ఉండలన్నారు. ప్రతి జిల్లాకో వ్యవసాయ పాలసీ ఉండాలని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలని ఆకాంక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పనిచేయాలని అనుకున్నాను.. కానీ పోలీస్ శాఖకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments