Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో కీలక పరిణామం : దస్తగిరి నిందితుడు కాదు.. ఓ సాక్షి మాత్రమే...

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (09:51 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు జాబితాను సీబీఐ కోర్టు సవరించింది. ఈ హత్య కేసులోని నిందితుల్లో ఒకడిగా ఉన్న దస్తగిరి పేరును ఆ జాబితా నుంచి తొలగించి, ఈ కేసులో ఒక సాక్షిగా గుర్తించింది. ఈ కేసులో తనను ఓ సాక్షిగా పరిగణించాలంటూ దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
ఇప్పటికే అప్రూవర్‌గా మారేందుకు కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో సాక్షిగా పరిగణించాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సీబీఐ చార్జిషీటులోనూ తనను సాక్షిగా పేర్కొన్నారన్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోని దస్తగిరి పిటిషన్‌లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు... వివేకా హత్య కేసు నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments