Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినాష్ విజ్ఞప్తికి సీబీఐ సానుకూల స్పందన.. కానీ శుక్రవారం...

Webdunia
మంగళవారం, 16 మే 2023 (15:35 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 19వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని మరోమారు నోటీసులు జారీచేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తులో భాగంగా, మంగళవారం సాయంత్రం 4 గంటలకు హాజరుకావాలంటూ అవినాష్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
వీటిని స్వీకరించిన అవినాష్... విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలని, ముందుగా ఖరారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుందని చెప్పారు. దీనిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.
 
మంగళవారం హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి బయలుదేరారు. ఆయన దారి మధ్యలో ఉన్న సయంలో వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments