Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లు అమ్మేస్తున్నారు.. క్యాన్సర్‌తో జాగ్రత్త

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (22:47 IST)
cat fish
కొరమీను అంటూ క్యాట్ ఫిష్‌లను అమ్మేస్తున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకం బయటకు వచ్చింది. పొలాల మధ్యలో చిన్న చిన్న చెరువులలో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు.
 
చేపలలో బాగా డిమాండ్ ఉండే కోరమీనును పోలి ఉండే ఈ చేపను మీసాలు పీకేసి కోరమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో రూ.400లు ఉంటే కోరమీను పేరుతో కిలో రూ.150 ఉండే క్యాట్ ఫిష్‌ను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు.
 
కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహరంగా పెరిగే ఈ క్యాట్ ఫిష్ కేవలం ఆరునెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్థం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. అందుకే సుప్రీం కోర్టు దీనిని నిషేధించింది. కానీ.. అక్రమంగా పెంచి కోరమీను పేరుతో అమ్మేస్తున్నారు.
 
ఈ చేపలను తింటే పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్-6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments