Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటుకు నోటు కేసు... చంద్ర‌బాబులో పెరిగిన ఒత్తిడి... తిరుప‌తి ప‌ర్య‌ట‌న అర్ధంత‌రంగా ర‌ద్దు

తిరుప‌తి: ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్ర‌బాబులో ఒత్తిడి పెంచిన‌ట్లు కనిపిస్తోంది. ఆయ‌న తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్క‌డ పర్యటించాల్సి ఉన్నా ప‌ర్య‌ట‌న‌ను తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (20:54 IST)
తిరుప‌తి: ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్ర‌బాబులో ఒత్తిడి పెంచిన‌ట్లు కనిపిస్తోంది. ఆయ‌న తన తిరుపతి పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్క‌డ పర్యటించాల్సి ఉన్నా ప‌ర్య‌ట‌న‌ను తక్షణం రద్దు చేసుకున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. 
 
కానీ హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. అక్క‌డి నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు చేరిన సీఎం... నేరుగా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగాల్సి ఉంది గానీ, అది కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments