Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి శంఖుమిట్ట ప్రాంతంలో కారులో మంటలు

Webdunia
మంగళవారం, 31 మే 2022 (08:22 IST)
తిరుమల శంఖుమిట్ట ప్రాంతంలో ఓ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే కాంరంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైపోయింది. కారులో మంటలు వ్యాపించగానే భక్తులంతా దిగిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. 
 
మరికొందరు భక్తులు అగ్నిమాపకదళ సిబ్బందికి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు అగ్నిమాపక యంత్రాలతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది.  అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments