Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం: భక్తురాలు మృతి

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (23:23 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం నాడు జరిగిన కారు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల భక్తురాలు భవాని మృతి చెందారు. భవాని తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ గేట్‌ సమీపంలోకి వారి వాహనం రాగానే అక్కడ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానీ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు.
 
తన భర్త మురళీధర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు నిసెర్గ(8), రక్షిత(6)కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుమల టిటిడి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. టీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులైన ముగ్గురి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈఓ సూచన మేరకు గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments