Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం: భక్తురాలు మృతి

ఐవీఆర్
శనివారం, 30 మార్చి 2024 (23:23 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో శనివారం నాడు జరిగిన కారు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల భక్తురాలు భవాని మృతి చెందారు. భవాని తన కుటుంబంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. టీటీడీ విజిలెన్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఘాట్‌ రోడ్డులో ఎలిఫెంట్‌ గేట్‌ సమీపంలోకి వారి వాహనం రాగానే అక్కడ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానీ అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు.
 
తన భర్త మురళీధర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. పిల్లలు నిసెర్గ(8), రక్షిత(6)కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తిరుమల టిటిడి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. టీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులైన ముగ్గురి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈఓ సూచన మేరకు గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments