తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం, వేగం ఎక్కువై...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:04 IST)
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతి వేగంగా ఘాట్ రోడ్డులో పక్కనున్న గ్రిల్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులకు గాయాలయ్యాయి. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రమాదం జరిగింది.

 
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. దర్సనం తరువాత కారులో మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు. సరిగ్గా వినాయకుడి గుడి దగ్గరకు రాగానే కారు అదుపు తప్పింది.

 
అతి వేగంగా వస్తుండటంతో పక్కనే ఉన్న గ్రిల్స్ ను కారు ఢీకొంది. దీంతో అందులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను హుటాహుటిన తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు వేగం మరింత పెరిగి ఉంటే గ్రిల్స్‌ను దాటి పిట్టగోడను ఢీకొని అటువైపుగా అటవీ ప్రాంతంలో పడిపోయే ఉండేదని టిటిడి సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments