Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెనుకొండ‌లో విషాదం... కారు ప్ర‌మాదంలో ముగ్గురి మృతి

అనంతపురం : అనంత‌పురం మండలం పెనుకొండ‌లో ఒక కారు ప్ర‌మాదం విషాదాన్ని నింపింది. స్థానిక ఈశ్వర్ రబ్బరు ప్యాక్టరీ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమ

Webdunia
ఆదివారం, 1 మే 2016 (18:25 IST)
అనంతపురం : అనంత‌పురం మండలం పెనుకొండ‌లో ఒక కారు ప్ర‌మాదం విషాదాన్ని నింపింది. స్థానిక ఈశ్వర్ రబ్బరు ప్యాక్టరీ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హైవే పెట్రోలియం సిబ్బంది పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు అనంతపురం నుండి బెంగళూరుకు వెళుతుండగా ఈ కారు ప్రమాదం జ‌రిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments